సంక్షోభంలో వ్యవసాయ రంగం భూతాపం కారణంగానే వాతావరణ మార్పులు

విజయవాడ,జూలై20: దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని కౌలు రైతు సంఘ నేతలు అన్నారు. బడా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు వ్యవసాయ…

దేవాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి బోనాల పండగతో పారిశుద్ద్యం పెంచాలి

కలెక్టర్‌ మేడ్చల్‌,జూలై20: జిల్లాలో బోనాల పండుగను పురస్కరించుకొని దేవాలయ పరిసర ప్రాంతాలు, రోడ్లు శుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎంవీరెడ్డి…

ఇంటికో మొక్కను నాటుకోవాలి హరితహారంలో భాగస్వాములు కావాలి

కలెక్టర్‌ యాదాద్రి,జూలై20: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం…

బిజెపి బలోపేతం లక్ష్యంగా కార్యక్రమాలు అభివృద్దిని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి

కామారెడ్డి,జూలై20: దేశంలో అవినీతిని అంతం చేయడానికి తీసుకున్న చర్యల్లో పెద్ద నోట్ల రద్దు జిఎస్టీ అమలు వంటివి విప్లవాత్మకమైనవని బిజెపి జిల్లా…

కమలంలో కలహాలు.. కామ్రేడ్‌ల కుమ్ములాటలు

-సార్వత్రిక ఎన్నికల అనంతరం అంతర్గత విభేదాలు  -ఆర్థిక, నాయకత్వ వివాదాల్లో బీజేపీ, సీపీఐ నేతలు  -ఢిల్లీ వరకూ వెళ్లిన ఫిర్యాదులు  -ఇతర…

బాధిత కుటుంబాలను.. పరామర్శించాల్సిందే..

– అప్పటి వరకు నేనిక్కడినుంచి వెళ్లేది లేదు  – అన్నింటికీ తెగించే వచ్చా.. జైలుకు వెళ్లేందుకు సిద్ధమే  – కాంగ్రెస్‌ పార్టీ…